Ram Charan : గేమ్ ఛేంజర్‌లో ముగ్గురు విలన్లు! శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

Ram Charan : శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఏడాది సెకండాఫ్‌లో రిలీజ్ అయ్యే ‘గేమ్ ఛేంజర్’ మూవీలో ముగ్గురు విలన్లు నటిస్తున్నారట.

‘గేమ్ ఛేంజర్’ మూవీతో రామ్ చరణ్, తండ్రీ కొడుకులుగా డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి పాత్ర పేరు అప్పన్న. అతని స్నేహితుడిగా శ్రీకాంత్ నటిస్తున్నాడు. తండ్రికి విలన్‌గా ఎస్.జె. సూర్య కనిపించబోతున్నాడు. తండ్రికి వెన్నుపోటు పొడిచే పాత్రలో శ్రీకాంత్ కనిపించబోతున్నాడట. ఎస్.జే. సూర్య కొడుకు పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నాడు.

Nagarjuna Akkineni : చిరంజీవి, రజినీకాంత్ కాదు.. ఆ విషయంలో ‘కింగ్’ నాగార్జునయే టాప్..

ఇలా శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, నవీన్ చంద్ర ముగ్గురితో రామ్ చరణ్ చేసే పోరాటాలు, సినిమాకే హైలైట్‌గా నిలుస్తున్నాయని టాక్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భారతీయుడు 2’ సినిమా రిలీజ్ అయ్యాక ‘గేమ్ ఛేంజర్’ మూవీ రిలీజ్‌ డేట్‌పై ఓ క్లారిటీ రానుంది.

By వర్షిణి

I'm a professional movie buff and analysist. And also passionate to write unknown details about tollywood, bollywood and Indian Cinema.

Related Post