Pawan Kalyan : జనసేన కోసం ఆస్తులు అమ్ముతున్న పవన్ కళ్యాణ్.. సింపథీ కోసమే ప్రచారమా..

Pawan Kalyan : వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనుంది. ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య సీట్ల ఒప్పందం కూడా కుదిరింది. జనసేన పార్టీ 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ సీట్లలో పోటీ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ 151 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది.

Pawan Kalyan : జనసేనను తాకిన సీట్ల పంచాయితీ.. పవన్ కళ్యాణ్‌‌పై తీవ్రమైన నెగిటివిటీ..

ఏపీ నెక్ట్స్ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ఆశలు పెట్టుకున్న చాలామంది పవర్ స్టార్ ఫ్యాన్స్, జనసేన పార్టీ ఇలా పావు వంతు కంటే తక్కువ సీట్లకే పరిమితం కావడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సీట్ల గొడవ సాగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కోసం ఆస్తులు అమ్ముతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.

Anushka Shetty : శీలావతిగా మారిన అనుష్క శెట్టి..

హైదరాబాద్‌లో రెండు ప్రాంతాల్లో ఉన్న స్థలాలను అమ్మి, ఆ వచ్చిన డబ్బులను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. కేవలం సీట్ల పంపకం తర్వాత పవన్ కళ్యాణ్‌పై వచ్చిన నెగిటివిటీని పొగ్గొట్టేందుకు సింపథీ క్రియేట్ చేసేందుకు కొందరు అభిమానులు సృష్టించిన ఫేక్ వార్త అని తెలస్తోంది..

By Dhana Sri

I'm Telugu content writer with 2 years of Experience. I can write any vertical articles but specialist in Cooking and Spiritual writing.

Related Post